1.సాంప్రదాయ పల్లెలొని సంబరాలు – హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో పెరుగుతున్న కొత్త ట్రెండ్

1.సాంప్రదాయ పల్లెలొని సంబరాలు – హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో పెరుగుతున్న కొత్త ట్రెండ్ తెలంగాణలో పల్లె సంస్కృతి ఇప్పుడు కేవలం గ్రామాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆధునిక నగర జీవనంలో అలసిపోయిన ప్రజలు మళ్లీ తమ మూలాల వైపు తిరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పల్లె సాంప్రదాయాలు, గ్రామీణ సంబరాలు కొత్త ట్రెండ్‌గా మారాయి. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ఈవెంట్ల రూపంలో పల్లె వాతావరణాన్ని నగరాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో పల్లె … Read more

త్వరలో116 మున్సిపాలిటీలకు ఎన్నికలు

త్వరలో116 మున్సిపాలిటీలకు ఎన్నికలు తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలకు ఊపునిస్తున్న మంత్రివర్గ ఆమోదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే నిర్ణయాన్ని తెలంగాణ క్యాబినెట్ తీసుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత రావడంతో రాజకీయ పార్టీలు, ప్రజలు, అధికార యంత్రాంగం అంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. … Read more

మేడారం జాతర – తెలంగాణ ఆసియా ఖండంలోనే నం.1 అతిపెద్ద గిరిజన జాతర

మేడారం జాతర – తెలంగాణ ఆసియా ఖండంలోనే నం.1 అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర పరిచయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన, విశ్వాసంతో నిండిన గిరిజన పండుగలలో మేడారం జాతర (Medaram Jathara) ఒకటి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో మనిషి అనుబంధాన్ని ప్రతిబింబించే మహా సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. మేడారం జాతర జరిగే ప్రదేశం … Read more

2025లో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరుగుదల – క్రైమ్ రేట్ తగ్గుదల

  2025లో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరుగుదల – క్రైమ్ రేట్ తగ్గుదల   నమస్కారం. ఇది [mv news telugu]. ఈ రోజు మనం తెలంగాణలో రోడ్డు భద్రత, శాంతి-భద్రతలకు సంబంధించి అధికారులు ఇటీవల ప్రకటించిన కీలక ఫిగర్లు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ విచారణలో ముఖ్యంగా చూడబోయేది 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్యలో పెరుగుదల, అలాగే క్రైమ్ రేట్‌లో తగ్గుదల గురించి డీజీపీ శివధర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. తెలంగాణలో … Read more

తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్  అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం

    రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్  అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని  అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాకు సంకల్పం ఉంది. దానికి అనుగుణంగా విజన్ ఉంది. రాష్ట్రనికి అధిక ఆర్ధిక … Read more

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా 1

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా తెలంగాణ రాష్ట్రంలో ఎరుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేయాలనే సంకల్పం తో రాష్ట్రంలో కులగణన చేపట్టింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు అందాలనే లక్ష్యంగా దేశంలోనే మొదటి సరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామజిక, ఆర్ధిక, కుల సర్వేను నిర్వహించింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయలేకపోవడంతో రెండవ విడతలో వారికీ … Read more

బీసిలకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

బీసిలకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో  ఉన్న జనాభాలొ సగానికి సాగానికి పైగా ఉన్న బీసిలకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కలిపించే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. స్థానిక సంస్థలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా కేబినేట్ ఆమోదం తెలిపింది. హైకోర్ట్ ఆదేశాలు హైకోర్ట్ ఇటివలే పంచాయతి ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను నెలాఖరులోగా ఖరారు చేయాలనీ ప్రభుత్వాని … Read more

ఏఐజి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యులు ఏడాదిలో ఒక్కసారైనా మీకు నచ్చిన ఆసుపత్రిలో నచ్చిన జీతానికి కనీసం నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిల్లో తమ సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో నిరుపేద ప్రజలకు సేవలందించడం ద్వారా ఒక సామాజిక బాధ్యతగా వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లబిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అసుపత్రుల వైద్య సేవలు మెరుగు … Read more

తెలంగాణ డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనకు కొత్తగా “ఈగల్ ఫోర్స్”

తెలంగాణ లో డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనాకై కొత్తగా ఈగల్ ఫోర్స్ టీం గంజాయి మరియు డ్రగ్స్ అనేవి మత్తు పదార్దాలు . ఇవి ఎన్నో దేశాలలో నిషేధించబడ్డాయి. మత్తు పదార్ధాలకు బానిసలుగా మరి ఎన్నో నెరాలు,సమాజ దుర్వినియోగనికి పలుపడుతున్నారు. ఈ గంజాయి మరియు డ్రగ్స్ ప్రభావం ఆరోగ్యానికి హానికరం. ఈ డ్రగ్స్ బరీ నుండి యువతను రక్షించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమస్య పై పోలీస్ శాఖలు కూడా డ్రగ్స్ నీయంత్రించడానికి ప్రజల్లో … Read more