ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా 1

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరుబాట ధర్నా తెలంగాణ రాష్ట్రంలో ఎరుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేయాలనే సంకల్పం తో రాష్ట్రంలో కులగణన చేపట్టింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు అందాలనే లక్ష్యంగా దేశంలోనే మొదటి సరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామజిక, ఆర్ధిక, కుల సర్వేను నిర్వహించింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయలేకపోవడంతో రెండవ విడతలో వారికీ … Read more